01-10-2024 NORMAL NEWS 10:38 AM
swarnodayam.com
Telugu Daily News
01-10-2024 10:38 AM By Mandala Yadagiri

టిపిసిసి చీఫ్ ను కలిసిన ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి.

టిపిసిసి చీఫ్ ను కలిసిన ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి.
IMG-20241001-WA0173(1)

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని హైదరాబాద్-లోని అయిన నివాసంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ తెలంగాణ విద్యా రంగంలో విశేషంగా కృషి చేస్తున్న నరేందర్ రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ మధుసూదన్ రెడ్డి, కె రాము తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!