కాంగ్రెస్ సర్కారు…సిరసపల్లిలో డంపింగ్ యార్డు రద్దు చేయకుంటే ఎన్జీటీ ని ఆశ్రయిస్తాం.. – కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్
డంపింగ్ యార్డు నిర్మాణాన్ని తక్షణమే రద్దు చేయకపోతే తెలంగాణ ఉద్యమ తరహాలో ఉద్యమం. – రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు
అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి 24 గంటల దీక్ష.. – డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా ప్రజా పోరాటం ఉధృతి — నిరాహార దీక్షలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
ప్రణవ్ ఆధ్వర్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసిన డంప్ యార్డ్ జేఏసీ నాయకులు, మున్సిపల్ పాలకవర్గం.
హుజూరాబాద్ లో ‘వేస్ట్ టూ ఎనర్జీ’ ప్లాంట్ ను నిలిపివేయాలని మంత్రిని కలిసేందుకు తరలిన అఖిలపక్షం, మున్సిపల్ పాలకవర్గం.. దీక్షతో కౌశిక్ కు క్రెడిట్ పోకుండా అధికార పార్టీ నేతల విఫల యత్నం!?. 