స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్, డిసెంబర్ 8: మిచిగన్ రిపబ్లికన్ పార్టీ కో-చైర్గా తెలుగు వాడు అందునా తెలంగాణ ప్రాంతానికి చెందిన సన్నీరెడ్డి ఏకగ్రీవంగా...
జాతీయం
national news
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ :గుజరాత్ లోని రాజ్ కోట్ లో త్వరలో జరగనున్న అల్ ఇండియా హాకీ పోలీస్ మీట్...
– హిందుత్వంతోనే తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే వాతావరణం తీసుకొస్తాం జీహెచ్ఎంసీలో హిందుత్వంవల్లే 4 నుండి 48 సీట్లు గెలిచాం ముస్లిం, క్రిస్టియన్...
స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఈరోజు ఉదయం శ్రీశైలం ఆలయాన్ని సందర్శించారు. భక్తిశ్రద్ధలతో ఆలయానికి...
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్ భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేషియా వారి అధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా-బతుకమ్మ-దీవాలి ఉత్సవాలలో ముఖ్య...
–బ్యాటింగ్లో మెరిసి, ఇండియాకు విజయం అందించిన హైదరాబాదీ తిలక్ వర్మ, శివమ్ దూబే….. స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: ఆసియాకప్ ఫైనల్లో పాక్ను టీమిండియా...
స్వర్ణోదయం ప్రతినిధి, న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గెలుపొందారు. మొత్తం 781 మంది సభ్యులకుగాను 768...
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: రేపు ఆదివారం రాత్రి 9:58 గంటలకు చన్ద్రగ్రహణం ప్రారంభమై, ఉదయం 1:26 గంటలకు ముగుస్తుంది. ఇది ఒక అందమైన...
స్వర్ణోదయం ప్రతినిధి, చెన్నై : చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కార్డియాక్ సర్జన్గా పనిచేస్తున్న డా. గ్రాడ్లిన్ రాయ్ (39) బుధవారం విధుల్లో...
స్వర్ణోదయం ప్రతినిధి,పాట్నా, ఆగస్ట్24: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ చోర్ యాత్రలో కీలక ఘటన చోటు చేసుకుంది. బైక్...














