13-01-2025 NORMAL NEWS 02:15 PM
swarnodayam.com
Telugu Daily News
13-01-2025 02:15 PM By Mandala Yadagiri

మాజీ ఎంపీ మంద జగన్నాథం పార్థివ దేహం వద్ద నివాళులర్పించిన కేటీఆర్

మాజీ ఎంపీ మంద జగన్నాథం పార్థివ దేహం వద్ద నివాళులర్పించిన కేటీఆర్
IMG_20250113_141321

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: అనారోగ్యంతో మరణించిన మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నాయకుడు మంద జగన్నాథం పార్థివ దేహాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నాయకులు సందర్శించి నివాళులర్పించారు.

అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. జగన్నాథం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!