05-05-2025 NORMAL NEWS 02:58 PM
swarnodayam.com
Telugu Daily News
05-05-2025 02:58 PM By Mandala Yadagiri

టీపీసీసీ అధ్యక్షుని కలిసిన కాంగ్రెస్ నేతలు

టీపీసీసీ అధ్యక్షుని కలిసిన కాంగ్రెస్ నేతలు
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: టిపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని సోమవారం హైదరాబాదులో హుజురాబాద్ కు చెందిన కాంగ్రెస్ నేతలు మర్యాద పూర్వకంగా కలిసి హుజురాబాద్ నియోజకవర్గం పార్టీస్థితిగతులను వివరించినట్లు వారు తెలిపారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధికి కావలన నిధుల గురించి వివరించిపీ మంజూరుకి కృషి చేయాల్సిందిga విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. టీపీసీసి అధ్యక్షుని కలిసిన వారిలో పిసిసి సభ్యులు పత్తి కృష్ణారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గూడూరు స్వామిరెడ్డి, చెల్పూర్ మాజీ సర్పంచ్ నేరెళ్ల మహేందర్ గౌడ్, జమ్మికుంట మార్కెట్ కమిటీ డైరెక్ట్ గడ్డం దీక్షితు గౌడ్ కలిసిన వారిలో ఉన్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన హుజురాబాద్ కాంగ్రెస్ నేతలు
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!