Social 1080×1350 • Multi-page
21-06-2025 BREAKING NEWS 11:39 PM
swarnodayam.com
Telugu Daily News

కరీంనగర్ జిల్లాలో ఆదివారం మంత్రుల పర్యటన

కరీంనగర్ జిల్లాలో ఆదివారం మంత్రుల పర్యటన
IMG-20250621-WA0254

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో ఆదివారం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ పర్యటించనున్నారు. ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. మంత్రులు వివిధ శాఖల పనితీరుపై ఆరా తీసి, అధికారులకు కీలక సూచనలు ఇవ్వనున్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!