21-05-2026 NORMAL NEWS 06:59 PM
swarnodayam.com
Telugu Daily News
21-05-2026 06:59 PM By Mandala Yadagiri

రేపు ఉదయం 7:30 గంటల నుండి 9:30 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం.

రేపు ఉదయం 7:30 గంటల నుండి 9:30 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం.
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రేపు 22న శుక్రవారం రోజున హుజురాబాద్ పట్టణంలోని 11కేవి లైన్ మరమ్మతుల నిమిత్తం పట్టణ పరిధిలోని కాకతీయ కాలని, బుడగ జంగాల కాలని మరియు బస్ డిపో వేనుక ఏరియాలలో ఉదయం, 07-30గంటల నుండి 09-30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుననీ, కావున ప్రజలు గమనించి మాకు సహకరించగలరని విద్యుత్ శాఖ హుజూరాబాద్ టౌన్ AE ఏం శ్రీనివాస్ గౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!