Social 1080×1350 • Multi-page
04-06-2024 BREAKING NEWS 06:56 AM
swarnodayam.com
Telugu Daily News

పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన ధ్రువపత్రం తీసుకున్న బండి

పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన ధ్రువపత్రం తీసుకున్న బండి
IMG-20240604-WA0138

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:

కరీంనగర్ ఎంపీగా భారీ మెజార్టీతో బండి సంజయ్ విజయం సాధించారు. ఈ మేరకు కరీంనగర్ ఎస్ ఆర్ఆర్ కాలేజీలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సర్టిఫికెట్ ను బండి సంజయ్ కు అందజేశారు. బిజెపి అభ్యర్థి బండి సంజయ్ రెండు లక్షల 25 వేల209 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గత ఎన్నికల కన్నా ఈసారి భారీ మెజార్టీతో గెలుపొంది పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో బిజెపికి గట్టి పునాది వేశారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!