15-06-2024 NORMAL NEWS 01:44 AM
swarnodayam.com
Telugu Daily News
15-06-2024 01:44 AM By Mandala Yadagiri

రేపు దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమ్స్

రేపు దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమ్స్
IMG-20240615-WA0067

స్వర్ణోదయం ప్రతినిధి, న్యూఢిల్లీ: రేపు దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమ్స్ దేశవ్యాప్తంగా ఆదివారం UPSC సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది.

ఉదయం 9.30 నుంచి ఉ.11.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 వరకు పేపర్-2 పరీక్షను నిర్వహించనున్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి 30 నిమిషాల ముందే చేరుకోవాలి. పరీక్ష కేంద్రంలోకి బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా ఫొటో గుర్తింపు కార్డును అభ్యర్థులు తీసుకెళ్లాలి.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!