17-07-2024 NORMAL NEWS 10:00 AM
swarnodayam.com
Telugu Daily News
17-07-2024 10:00 AM By Mandala Yadagiri

రామగుండం ఆర్ జీ3 పరిదిలోని ఒసిపి 2లో ప్రమాదం….

రామగుండం ఆర్ జీ3 పరిదిలోని ఒసిపి 2లో ప్రమాదం….
IMG-20240717-WA0140

స్వర్ణోదయం ప్రతినిధి, రామగుండం: RG.3 ఏరియా Oc.22nd షిఫ్ట్ లో పైప్ లైన్ మరమ్మతు పనులు చేపడుతుండగా ఒక్కసారిగా మట్టి కుప్పకూడంతో (శవల్)తో ఆపరేషన్ చేస్తుండగా సైడ్ ఓబి ఫాల్ జరిగి ఇద్దరు కార్మికులపై పడింది. ఆ సమయంలో 3గురు కార్మికులు పనిచేస్తున్నారు. ఆ సమయంలో ఫిట్టర్ ఉప్పు వెంకటేశ్వర్లు, జనరల్ మజ్దూర్ విద్యాసాగర్ ఓబి కింద కూరుకుపోవడం జరిగింది.
మట్టిలో కూరుకుపోయిన కార్మికులను తీసేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. అయినా RG-3 ,OCP 2 లో ఇద్దరు కార్మికులు ఉప్పు వెంకటేశ్వర్, విద్యాసాగర్ మృతి చెందారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!