30-07-2024 NORMAL NEWS 02:52 AM
swarnodayam.com
Telugu Daily News
30-07-2024 02:52 AM By Mandala Yadagiri

కేరళలో ఘోర ప్రమాదం.. -భారీగా ప్రాణ నష్టం!?

కేరళలో ఘోర ప్రమాదం.. -భారీగా ప్రాణ నష్టం!?
IMG-20240730-WA0059

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: కేరళ లోని వయణాడ్ లో ఘోర విసాదం నెలకొంది. కొండచరియలు విరిగి పడి భారీ ప్రాణ నష్టం సంబవించింది. ఇప్పటి వరకు 35 మృతదేహాలను వెలికితీసిన NDRF సిబ్బంది. వరద నీటిలో కొట్టుకు వస్తున్న శవాలు. 50 మందిని కాపాడినసహాయక బృందాలు. తక్షణమే స్పందించిన మోడీ, రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్. బెంగళూరు నుంచి ఆర్మీ అధికారులను, ఇంజనీర్లను కేరళ పంపిన రాజనాథ్ సింగ్. భారీగా పెరగనున్న మృతుల సంఖ్య. కేరళ CM విజయన్ దగ్గరుండి సహాయ చర్యలను చూస్తున్నారు. కొద్దిసేపట్లో అక్కడికి చేరుకొనున్న భారత సైన్యం లో ని విపత్తు సహాయ బృందాలు. కేరళలో ఎన్నడూ చూడని ఘోర విసాదం అంటున్న స్థానిక ప్రజానీకం.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!