06-09-2024 NORMAL NEWS 12:08 AM
swarnodayam.com
Telugu Daily News
06-09-2024 12:08 AM By Mandala Yadagiri

రుణమాఫీ కాలేదని అగ్రికల్చరల్ ఆఫీసులో రైతు ఆత్మహత్య

రుణమాఫీ కాలేదని అగ్రికల్చరల్ ఆఫీసులో రైతు ఆత్మహత్య
IMG-20240906-WA1056

-మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రైతు ఆత్మహత్య కలకలం

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్ : రుణమాఫీ కాలేదని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఓ రైతు ఆత్మహత్య చేసుకోవడం మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపుతుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రుణమాఫీ జరగలేదని రైతు సురేందర్ రెడ్డి (52) మేడ్చల్ అగ్రికల్చర్ కార్యాలయం ఆవరణలో ఈరోజు ఉదయం చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందినట్టు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!