Social 1080×1350 • Multi-page
25-09-2024 BREAKING NEWS 06:37 AM
swarnodayam.com
Telugu Daily News

కొత్తకొండ వీరభద్ర స్వామిని దర్శించుకున్న ఆల్ఫోర్స్ విద్య సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి

కొత్తకొండ వీరభద్ర స్వామిని దర్శించుకున్న ఆల్ఫోర్స్ విద్య సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి
IMG-20240925-WA0165

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్: హన్మకొండ జిల్లా కొత్తకొండ వీరభద్రస్వామిని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల డాక్టర్ వి నరేందర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి కోరమీసాలు, గుమ్మడికాయలు చెల్లించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం EO కిషన్ రావు స్వామివారి చిత్రపటాన్నీ అందజేసి ఘనంగా సన్మానించారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, కొత్తకొండ వీరభద్రస్వామి ఆశీర్వచనం అందరి మీద ఉండాలని వేడుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో LHPS స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోతు రాజు నాయక్, యూత్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, సత్యగోపల్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!