
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సైదాపూర్ మండల నమస్తే తెలంగాణ రిపోర్టర్ అనగోని తిరుపతి గౌడ్ మూడు రోజుల క్రితం ప్రమాదానికి గురై కాలు విరగగా ఆయనను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి (JSR) గురువారం పరామర్శించి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట బిజెపి నాయకులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.

వీరి వెంట బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ రెడ్డి,నెల్లి శ్రీనివాస్,గోడిశాల కిరణ్, నిర్ల సతీష్ తదితరులు వున్నారు





