
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ డివిజన్ పాపారావు బొంద ఆటో యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవం ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా ఇసంపల్లి రాజేందర్, ఉపాధ్యక్షుడిగా కొంగ ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసరావు, కోశాధికారి బాణాల రాజు, ప్రచార కార్యదర్శి రొంటాల లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులుగా చల్లూరి వేణు, లోకిని తిరుపతి, ఎండి రఫీ, గుండాల మధు, ఎండి అంకుస్, ఎండి పాషా, దాట్ల రవి, కే స్వామి, లింగారెడ్డిలను నూతన కమిటీగా పాపారావు బొంద ఆటో డ్రైవర్లు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారన్నారు. నూతన కార్యవర్గ సభ్యులను ఈ సందర్భంగా ఆటో యూనియన్ సభ్యులందరూ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.








