
స్వర్ణోదయం ప్రతినిధి ఛత్తీస్ గడ్ : సుక్మా జిల్లా కొంటా చిక్వార్ గూడ మైన్ లో ప్రోక్లెన్ కు మావోయిస్టులు నిప్పు పెట్టడంతో విచారణ కోసం ఘటనా స్థలానికి ఏఎస్పీ ఆకాశ్ రావు గిర్పుంజే చేరుకున్నారు. అప్పటికే అక్కడ మాటు వేసి మందు పాతర అమర్చిన మావోయిస్టులు.. ఆ వెంటనే అమర్చిన మందుపాతర పేలి ఏఎస్పీకి తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ ఆకాశ్ రావు గిర్పుంజే మృతి చెందారు. ఇటీవల వరుసగా జరుగుతున్నాయని కౌంటర్లకు నిరసనగానే మావోయిస్టులు ఈ మందు పాత్ర పేల్చినట్లుగా ప్రచారం జరుగుతుంది.


చికిత్స పొందుతూ మృతి చెందిన ఆకాశ్ రావు గిర్పుంజే