
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ మండలం జూపాక గ్రామంలో గురువారం జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం జరిగినట్లు ఫౌండేషన్ చైర్మన్ గుడిపాటి జయపాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు గుడిపాటి సరిత తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని 100మందికి పైగా నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించి శస్త్ర చికిత్స అవసరమైన వారికి హైదరాబాదులో శస్త్ర చికిత్స చేయించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా వారికి ఉచితంగా మందులను అందజేశారు. గ్రామస్తులు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.




ఉచిత నేత్ర వైద్య శిబిరంకు వచ్చిన ప్రజలు
———————++++++++——————
@పత్రిక ప్రకటనలు (యాడ్స్)&
—————+++——-;;;;;;——————-







