
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భారతీయ జీవిత బీమా సంస్థ హుజురాబాద్ బ్రాంచ్ ఎల్ఐసి ఏజెంట్ల ఎన్నికల్లో భాగంగా బ్రాంచ్ అధ్యక్షులుగా సంపత్ రావు, ప్రధాన కార్యదర్శిగా సమ్మరావు, కోశాధికారిగా జి సంపత్ గేలుపొందడం జరిగింది. ఈ గెలుపు కోసం కష్టపడిన ప్రతి ఒక్క ఏజెంట్ మిత్రునికి ధన్యవాదాలు తెలిపారు.



నూతనంగా ఎన్నికైన వారితో ఎల్ఐసి ఏజెంట్లు….





