
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో పలువురు ప్రముఖులు పరాజయం పాలయ్యారు. వీరిలో
.15వ వార్డు బర్మావత్ యాదగిరి నాయక్ (బిఆర్ఎస్),
16వ వార్డు మారేపల్లి సుశీల (బిఆర్ఎస్)
17వ వార్డు బాబా షరీఫోద్దీన్(బిఆర్ఎస్),
19వ వార్డు అపరాధ ముత్యంరాజు (బిఆర్ఎస్)
20వ వార్డు కొయ్యడ శ్రీదేవి (బిఆర్ఎస్)
23వ వార్డు మొలుగూరి సృజనకుమారి(బిఆర్ఎస్)
24వ వార్డు మాసాడి ముత్యంరావు(బిజెపి)
25వ వార్డు వెన్నంపల్లి లావణ్య కిషన్ (బిఆర్ఎస్),
27వ వార్డు తాళ్లపల్లి రజిత శ్రీనివాస్ గౌడ్, (బిఆర్ఎస్)
28వ వార్డు ముక్క రమేష్(బిఆర్ఎస్)లు ఉన్నారు. కాగా పాత వారిలో గందె శ్రీనివాస్, ప్రతాప తార తిరుమలరెడ్డి, ప్రతాప మంజుల, కేసిరెడ్డి లావణ్య నరసింహారెడ్డిలు మాత్రమే మళ్ళీ తిరిగి గెలవ గలిగారు.

మళ్లీ గెలిచిన గత నలుగురు కౌన్సిలర్లు…





