
స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్: ప్రభుత్వం నియమించిన కమిటీతో TGSRTC జేఏసీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఈ అర్ధరాత్రి నుంచి RTC సమ్మెలోకి దిగనుంది. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ కమిటీ 4 వారాల సమయం కోరగా, అందుకు ఆర్టీసీ జేఏసీ అంగీకరించలేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ప్రభుత్వం బిజీబిజీ..





