
స్వర్ణోదయం ప్రతినిధి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు కీలక శాఖలను కేటాయించారు. అందులో..
- కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు
- కింజారపు రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ
- బండి సంజయ్ – హోం శాఖ సహాయ మంత్రి
- పెమ్మసాని చంద్రశేఖర్ – గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ సహాయ మంత్రి
- శ్రీనివాస వర్మ – స్టీల్, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి కాగా శాఖల కేటాయింపు పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.