
Oplus_0
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఆరే కుల సంక్షేమ సంఘం సైదాపూర్ మండలంలోని అరేపల్లి గ్రామ అధ్యక్షుడిగా వరికల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా లొల్లేటి మోహన్, కార్యదర్శిగా కనిక ధర్మరాజు ఎన్నికయ్యారు. జిల్లా ఉపాధ్యక్షుడు వర్నే మోహన్ రావు ఆద్వర్యంలో ఆదివారం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తమ ఎన్నికకు సహకరించిన జిల్లా కమిటీ, సంఘం సభ్యులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగా ఎన్నికైన వారికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

————————-xxx—————–_!.
*పత్రికా ప్రకటనలు*
