
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం నుండి సుల్తానాబాద్ కు గంట కుమార్, మోతే శివాజీ అనే వ్యక్తులు ఆదివారం రోజు అక్రమంగా రెండు ట్రాలీ ఆటోలో తరలిస్తున్న 40 క్వింటాల పిడిఎస్ బియ్యాన్ని పక్క సమాచారంతో చాకచక్యంగా పట్టుకున్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచార ఇవ్వాలని వారి కోరారు
