
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: విశ్వాస నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈరోజు సోమవారం ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధీ చందుపట్ల కీర్తిరెడ్డి- సత్యపాల్ రెడ్డి సందర్శించారు. వారికీ స్థానిక బిజెపి నాయకులు సాధార స్వాగతం తెలిపి శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి, సింగిరెడ్డి తిరుపతి రెడ్డి, కొత్త శ్రీనివాస్, కంకణాల రవీందర్ రెడ్డి, గుత్తికొండ రాంబాబు, మట్ట పవన్ రెడ్డి, కొక్కుల దేవేందర్, కమ్మగోని అజయ్, నర్రా మధుకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు







