
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జమ్మికుంట జర్నలిస్ట్ సమ్మెట సదానందం నూతన గృహప్రవేశం చేయగా కరీంనగర్ జిల్లా కేడీసీసీ బ్యాంకు వైస్ చైర్మన్ పింగిలి రమేష్ సందర్శించి సదానందంలో శాలువాతో ఘనంగా సత్కరించారు. నూతన గృహప్రవేశం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జవ్వాజి చిరంజీవి, జోడు కుమారస్వామి, రాకేష్, రాజేష్ పాల్గొన్నారు.

జర్నలిస్టు సదానందంను సత్కరిస్తున్న పింగిలి రమేష్..





