Oplus_16908288
,మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాష్ట్ర బొగ్గు గనుల శాఖ, కార్మిక శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ ను సీనియర్ కాంగ్రెస్ నాయకులు సొల్లు బాబు బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హుజురాబాద్ లో తీవ్రతరమైన డంపింగ్ యార్డ్ సమస్యను ఆయన మంత్రికి వివరించారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్తానని ఆయన చెప్పినట్లు ఆయన తెలిపారు.

మంత్రి వివేక్ ను కలిసి సన్మానిస్తున్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సొల్లు బాబు..




