
మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా, ఇల్లందకుంట మండలం బుజునూర్ గ్రామ చెరువులో ఆదివారం సుమారు 35- 45 సంవత్సరాల మధ్య వయసు గల ఒక మగ వ్యక్తి శవం లభ్యమైనట్లు ఇల్లందకుంట ఎస్సై ఎం రాజ్ కుమార్ తెలిపారు. ఈ శవం శరీరం చామనచాయ రంగులో ఉన్నదని, కుడి చేతికి స్టీల్ కడెం కలదని, శవంపై దుస్తులు blue colour టీ షర్టు, నేవీ బ్లూ colour lower(ప్యాంటు- fashion) కలదన్నారు.
ఈ మృతిచెందిన వ్యక్తి వివరాలు ఎవరికైనా తెల్సినచో ఇల్లందకుంట ఎస్సై సెల్ : 8712670778 కి సమచారం ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.








