
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మునిసిపాలిటీ వారు నిర్వహించే ఫ్రీ సమ్మర్ క్యాంప్ లో భాగంగా ఈ రోజు పట్టణంలోని SASTRA PUBLIC SCHOOL నిర్వాహకులు సుమారు 200 మంది క్రీడాకారులకు అరటి పండ్లు, గుడ్లు పంపిణీ చేశారు. వ్యాయామం చేసే క్రీడాకారులు నిత్యం పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా శారీర దృఢత్వం పెరగడంతో పాటు మేధస్సు పెరుగుతుంది అన్నారు. ఈ ర్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్, ప్రిన్సిపాల్, స్టాఫ్ మరియు వాకర్స్, మున్సిపల్ సిబ్బంది, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

సమ్మర్ కోచింగ్ తీసుకున్న చిన్నారులు, విద్యార్థులకు పండ్లు, గుడ్లు పంపిణీ చేస్తున్న పాఠశాల నిర్వాహకులు, వాకర్సు, ఇతర అతిథులు..