
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో జాతీయ నులిపురుగుల దినోత్సవంను పురస్కరించుకొని విద్యార్థులకు నులిపురుగుల నివారణ పై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ జరినా మాట్లాడుతూ… నులిపురుగుల నివారణకై ఆల్బెండైజల్ టాబ్లెట్లను ప్రతి విద్యార్థికి అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఆంజనేయరావు, అధ్యాపకులు తులసి దాస్, వాసుదేవరావు, మల్లారెడ్డి, రామరాజు, రాజేశం, రాజశేఖర్, సాయిచరణ్, సుగుణ, సుహాసిని, రేణుక విద్యార్థులు పాల్గొన్నారు.


————————-+++++++++—————–
&&పత్రికా ప్రకటనలు&&
———————++++++++——————–
@@వార్షికోత్సవ శుభాకాంక్షలు@@






