
స్వర్ణోదయం ప్రతినిధి, న్యూఢిల్లీ : భారత హాకీ జట్టు మరోసారి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం సాధించి కప్పును కైవసం చేసుకుంది. ఫైనల్లో చైనాపై 1-0తో భారత జట్టు గెలుపు సాధించింది. కాగా భారత్ 5వ సారి ఛాంపియన్గా నిలిచి రికార్డ్ సాధించింది. భారత హాకీ గట్టు సభ్యులకు భారత ప్రధాని నరేంద్ర మోడీ, ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు.
