మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో 110 మంది గురుకులాలలో చదివే పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారిని...
తెలంగాణ
Telangana News
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్, అక్టోబర్ 28: కరీంనగర్ నగరంలో క్రిప్టో కరెన్సీ మోసానికి ప్రభుత్వ వైద్యులు బలయ్యారు., ప్రతిమ ఆసుపత్రిలో...
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: మాజీ మంత్రి బీఆర్ఎస్, ఎంఎల్ ఏ తన్నీరు హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు మంగళవారం...
స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్: తెలంగాణలో జాయింట్ కలెక్టర్ పదవిని రద్దు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లాల...
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్ : అక్టోబర్ 24: కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం...
స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్: హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ఘోర ప్రమాదానికి గురైన...
స్వర్ణోదయం ప్రతినిధి(మండల యాదగిరి), హైదరాబాద్: గోవులను తరలిస్తుండగా ఘట్కేసర్ వద్ద అడ్డుకోవడంతో ఎంఐఎం నాయకులు తుపాకీతో కాల్చడంతో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోద...
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హనుమకొండ పట్టణంలోని గోపాలపూర్ కి చెందిన పంజాల మహేందర్ ఆమనీల కుమార్తె హాసిని వరంగల్ నగరానికి...
స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధత కారణంగానే సుప్రీంకోర్టులో 42 శాతం బీసీ రిజర్వేషన్ల SLP డిస్మిస్ అయ్యిందనీ బీసీ కమిషన్...
స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్, అక్టోబర్ 16: తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు జీవోపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్...














