స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: పొగాకు, నికోటీన్ కల్గిన గుట్కా, పాన్ మసాలాపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నెల 24 నుంచి...
తెలంగాణ
Telangana News
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజరాబాద్: హుజురాబాద్ పట్టణానికి చెందిన మన సురక్ష హాస్పిటల్ నిర్వాహకుడు డాక్టర్ విద్యాసాగర్ హాకీ క్రీడాకారులకు స్పోర్ట్స్...
-రూ. 3 లక్షల ఆస్తి నష్టం స్వర్ణోదయం ప్రతినిధి, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని ఓ కోళ్ల ఫాంకు విద్యుత్...
–11లోగా అన్ని శాఖల్లో ప్రక్షాళన –తహసీల్దార్ నుంచి ఐఏఎస్ దాకా.. –సిద్ధమవుతున్న బదిలీల చిట్టా –ఇంటెలిజెన్స్ నివేదికలే ప్రాథమికం –సంఘాలతోనూ చర్చించిన సర్కారు...
మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి హుజురాబాద్: హుజరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ ని విమర్శించే స్థాయి తుమ్మేటి సమ్మిరెడ్డిది కాదని...
స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్: ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల అయ్యింది. జూన్ 27 నుంచి ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ఉంటుంది. జూన్ 30...
పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డవారిపై చర్యలు తీసుకొని, వారిని పార్టీ నుండి బహిష్కరించిన DCC అధ్యక్షులు డా. కవ్వంపల్లి సత్యనారాయణ –కాంగ్రెస్ పార్టీ...
అరుణోదయం ప్రతినిధి, హైదరాబాద్: 10 యూనివర్సిటీలకు ఇన్చార్జి వీసీలుగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీ – దాన...
-ప్రజా సంఘాల నాయకుల డిమాండ్ మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పీడిత ప్రజలకు చెందిన సహజ సంపదను కొల్లగొట్టి కార్పొరేట్ శక్తులకు...
రమేష్, స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ పీసీసీ చీఫ్ గా మంత్రి సీతక్క ఎంపిక కానున్నట్లు తెలుస్తోంది. దాదాపు 10 మంది ఆ...













