Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలోనీ అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవారం పోలీసులు విస్తృతంగా వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. వాహనాలకు ఫైన్ పడినప్పటికీ చలాన్లు కట్టని వారిని తనీఖీ చేసి చాలాన్లను వారిచే కట్టించారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలను ఆపి నెంబర్ ప్లేట్లను అమర్చుకోవాలని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఏఎస్సై కమల, హెచ్ సీ ఓదయ్యా, అఖిల్, రాజశ్రీ, శిరీష తదితరులు పాల్గొన్నారు.






