Oplus_16908288
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్ భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేషియా వారి అధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా-బతుకమ్మ-దీవాలి ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు నిన్న రాత్రి మలేషియా బయలుదేరి
నేడు, రేపు (తేది: 4th & 5th Oct 2025) అందుబాలో ఉండరనీ, పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు క్రీడలను కలిసేందుకు రావద్దని పచ్చి ఇబ్బందులు పడద్దని ఆయన పీఆర్వో ఓ ప్రకటనలో తెలిపారు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు అని అన్నారు.


మలేషియా వెళ్ళిన ఎంపీ ఈటెల రాజేందర్…





