
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఆల్ ఇండియా మహాసభ డిసెంబర్ 31 2025 నుండి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరిగే మహాసభ సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు హుజురాబాద్ మున్సిపల్ ఆవరణలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాస్ యూనియన్ (సిఐటియు) అద్వర్యలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు అజ్జు, జిల్లా ఉపాధ్యక్షురాలు రాసపెల్లి సరోజన, జిల్లా కార్యదర్శి బొరగల కుమార్ (రాజు), సులోషణ, రాజేశ్వరీ, వినోద, కుమార్, బండ స్వామి, అన్నపూర్ణ, కార్మికులు పాల్గోన్నారు.

మున్సిపల్ కార్యాలయం సమీపంలో సిఐటియు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరిస్తున్న దృశ్యం..





