
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామ పంచాయతీ 6వ వార్డు సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించిన, మహిళా కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షురాలు బడుగు రాధమ్మను బంధువులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పూలమాల వేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ప్రజలకు వార్డు ప్రజలకు సుపరిపాలన అందించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

స్వీకారం చేసిన అనంతరం సన్మానిస్తున్న ప్రత్యేక అధికారి..

పూలమాల వేసి శాలువా కప్పి ఘనంగా సత్కరిస్తున్న బంధువు వెంకన్న దంపతులు..

రాధమ్మను సత్కరిస్తున్న బంధువులు, స్నేహితులు…





