స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్, ఫిబ్రవరి 02: తెలంగాణ కులగణన వివరాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం వెల్లడించారు. తెలంగాణలో కుల గణన సర్వే చేసిన జనాభా 3,54,77,554
- సర్వేలో పాల్గొన్న మొత్తం కుటుంబాలు 1,12,15,134
- కుల గణన ప్రకారం ఎస్సీల జనాభా 61,84,319 (17.43 శాతం)
- ఎస్టీల జనాభా 37,05,929 (10.45 శాతం)
- బీసీల జనాభా 1,64,09,179 (46.25 శాతం)
- బీసీ ముస్లింలు 35,76,588 (10.85 శాతం)
- ఓసీ ముస్లింలు 8,80,424 (2.48 శాతం)
- మొత్తం ముస్లిం జనాభా శాతం (12.56%)
- ఓసీల జనాభా శాతం (15.79%)గా ఉంది.