మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి హుజురాబాద్: అరోపణలు కాదు సాక్ష్యాలు ఏవీ కౌశిక్ రెడ్డి?. అని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి...
తెలంగాణ
Telangana News
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కాంగ్రెస్ పార్టీ నాయకుల వేసిన సవాల్ ను హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వీకరించారు....
–పబ్లిసిటీ కోసమే మంత్రిపై కౌశిక్ రెడ్డి ఆరోపణలు –ఆరోపణలు చేయడం కాదు ఆధారాలుంటే తీసుకురా –గైడ్ లెన్స్ ప్రకారమే నడుచుకుంటున్నామని ఎన్టీపీసీ స్పష్టం...
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా తమ పార్టీ వీడి కాంగ్రెస్లో చేరుతున్న ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీంకోర్టును బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించనున్నట్లు...
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. 44 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ శాంతి...
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: ఎమ్మెల్యేల వలసలు టిఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గతంలోనే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడగా, తాజాగా మరో ఇద్దరు...
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: పార్లమెంట్ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. మంత్రిమండలి విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి...
–సంజయ్ ను సాదరంగా ఆహ్వానించిన చిరు –ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని శాలువాతో సత్కరించిన చిరంజీవి –సంజయ్ గారు….ఎంతో కష్టపడ్డారు.. మీకు తగిన పదవి...
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ గా పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు...
స్వర్ణోదయం ప్రతినిధి, మణుగూరు: పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య(65) అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న...














