స్వర్ణోదయం ప్రతినిధి, న్యూ ఢిల్లీ జులై 22: పార్లమెంట్ బడ్జెట్ సమావే శాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమ య్యాయి. కేంద్రంలో...
ఫ్లాష్ న్యూస్
flash news
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా ఎదురుగా ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం...
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ ప్రాశస్త్యాన్ని చాటిన తెలంగాణ అస్తిత్వం దాశరథి...
స్వర్ణోదయం ప్రతినిధి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనీ పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం...
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్:మానవాళిని ఇప్పుడు వేధిస్తున్న పలు వైరస్లతోపాటు, భవిష్యత్తులో తలెత్తే మహమ్మారిలను ఎదుర్కొనేందుకు సింగిల్ షాట్.. ‘లైఫ్ టైమ్’ వ్యాక్సిన్ తయారీపై...
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని సర్వమతతీత శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణిమ మహోత్సవ వేడుకలు ఆదివారం...
స్వర్ణోదయం ప్రతినిధి, సికింద్రాబాద్: 2024పార్లమెంట్ ఎన్నికల్లో దేశ వ్యతిరేక శక్తులన్ని బీజేపీకి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాలు, కుట్రలు చేశాయని కేంద్ర బొగ్గు, గనుల...
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: బుచ్చిబాబు దర్శకత్వంలో మాస్ లుక్లో కనిపించనున్న రామ్చరణ్బుచ్చిబాబు దర్శకత్వంలో చేయనున్న చిత్రంలో రామ్చరణ్ను పెద్దమీసాలు, డిఫరెంట్ గడ్డంతో న్యూ...
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్బంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు....
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ నాయకత్వంలో మంత్రి పొన్నం సమక్షంలో హుజురాబాద్...














